Friday, July 17, 2015

వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.

రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో స్వార్ధపూరిత ప్రభుత్వ దురాశ, కిరాయి మీడియా పాత్రతో పాటు హిందూమత బ్రతుకుదెరువు పండితులు మరియు వ్యాపార దృక్పద దొంగ పీఠాధిపతుల పాత్ర కూడా ఉంది.
ఎడిసేవాళ్ళకు, ఏడిపించే వాళ్లకు, ఏడిసెవాళ్ళను చూసి ఆనందించే వాళ్లకు ఇప్పుడు సమయం వచ్చింది, ఇక మీ ఇష్టం .....!
కులం మీద పది ఎడిసే వాళ్ళు కొంతమంది, మతం మీద పడి ఎడిసే వాళ్ళు కొంతమంది.
ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునేది రాజకీయనాయకులే కాదు ఇప్పుడు దొంగ పీఠాధిపతులు కూడా తయారయ్యారు.
పుష్కర స్నానాల గురించి అర్ధసత్యాలతో ఇన్ని రోజులు తార్పుడుగాళ్ళ కిరాయి టీవీ చానెళ్ళలో ఇష్టానికి సోల్లు కక్కిన దొంగ పీఠాధిపతులు పండితులు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు క్రొత్త పల్లవి అందుకున్నారు. వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.
ఇన్నాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్న జాతీయ కీరస్తానీ కాంగ్రెస్ బానిసగాళ్ళు మరియు అదే తానుముక్క అయిన ఆంధ్రా కీరస్తానీ కాంగ్రెస్ వయ్యేస్సార్సీపీ నాయకుడు మరియు విశాఖ బ్లాక్ మెయిల్ పీఠాధిపతి కూడా రాబందులు లాగా అక్కడ వాలిపోయారు.
ఇన్నాళ్ళు అక్కడ ఉన్న తప్పులు ఏనాడూ ఎత్తి చూపని తెలుగు తార్పుడు కిరాయి అవకాశవాద మీడియా కూడా గొట్టాలతో తయారు.
అక్కడ పనులలో జరిగిన అవినీతి అలసత్వం అక్రమాలు గోదావరి వరద లాగా కోకొల్లలు..... సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.