Friday, July 17, 2015

మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

నీవెవరో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు,
నీ రాజ్యం / దేశం / రాష్ట్రం ఎలాంటిదో చెప్పాలంటే మీ రాజు : నాయకుడు ఎవరో చెప్పు,
మీ సమాజం ఎలాంటిదో చెప్పాలంటే మీ సమాజములో విద్యావంతులు మేధావులు ఎలాంటి వారో ఎవరో చూపించు.
మేము చాలా గొప్ప వాళ్లము, బాగా తెలివిగల వాళ్లము, మేదావులము, ప్రపంచానికి మార్గదర్శకులము అని వ్హేప్పుకుని విర్రవీగే నేటి ఆంధ్రప్రదేశ్ విద్యావంతులు మేధావులు నాయకులు నేడు ఆంద్ర ప్రజలకు సమాధానం చెప్పుకుని తీరాలి. ఒక స్వయం ప్రకటిత మేధావిని కిమ్మనకుండా మోస్తున్న హైదరాబాదు కిరాయి మీడియా సంస్థలు నిశ్శబ్దముహా ప్రమోట్ చేస్తున్న ఒక విష పురుగు, ఒక మానసిక రోగి, హైదరాబాదులో వెలమ కౌగిలిలో సేద తీరుతూ హైదరాబాదులోని అవకాశవాద మీడియాలో పాతుకుపోయి డబ్బులకు మనుషులను ప్రమోట్ చేసే మీడియాలోని కొన్ని వికృత శక్తుల ద్వారా చూపించబడుతున్న ఒక కిరాయి సైకో.
నేటి ఆంద్రప్రదేశ్ విద్యావంతులను నాయకులను చూస్తుంటే జుగుప్స జాలి కలుగుతోంది.
పాపం ..... వాళ్ళ స్థాయి నేడు చెప్పాలంటే, ఆంధ్రా మేధావుల ఫోరం అనే స్వయంప్రకటిత సంఘం అధ్యక్షుడిని చూపించవచ్చు. అతను ఎవరి చెప్పు చేతలలో ఉన్నాడు ? అతని వెనక ఉన్నది ఎవరు ? అతనికి ఆర్ధిక సహకారం చేస్తున్నది ఎవరు ? ఆ సంఘములో సభ్యులు ఎవరు ? ఆ సంఘం చిరునామా ఎక్కడ ? ఆ సంఘం ఎక్కడ నమోదు చేసారు ? ఈ మేధావి గత దశాబ్దముగా హైదరాబాదులో ఎవరి కనుసన్నలలో పని చేసాడు ? ఆతను ఏమి మాట్లాడుచున్నాడో మీకు తెలుసా ? అతను గతములో ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు ?
ఇటువంటి వ్యక్తులను మీ మేధావులుగా మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.