Friday, July 17, 2015

పాదాభివందనాలు చేస్తా. ....

భారతదేశములో ఏ రాజకీయపార్టీకి చెందని అందరు కాంగ్రెస్ పార్టీనే,
అలాగే, భారతదేశములో ఏ మతానికి చెందని వారు, హేతువాదులు, నాస్తికులు, మతం అంటే ఏమాత్రం అర్ధం తెలియని వాళ్ళు అందరు హిందువులే అని చాలామంది భావన అన్నమాట ....!
అసలు మతం అంటే ఏమిటి ?
మతం ఎవరికి కావాలి ?
మనిషికి జీవితంలో మతం ఎప్పుడు మొదలవుతుంది ? 
మతం పరమార్ధం ఏమిటి ?
వీటికి సరైన సమాధానాలు చెప్పగలిగితే వారికి నేను పాదాభివందనాలు చేస్తా. .... సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.