Friday, July 17, 2015

తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం —

జరిగిన తప్పులను ఒప్పుకోవడానికి సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపం చెందడానికి కూడా వ్యక్తిత్వం ఉండాలి, హుందాతనం ఉండాలి, మానవత్వం ఉండాలి, గుండె నిండా ధైర్యం ఉండాలి.
అవి అన్నీ అతనిలో కనీసం ఉన్నాయి కాబట్టే రాజమండ్రి పుష్కర దుర్ఘటన బాదితల దగ్గరకు, మృతుల కుటుంబ సభ్యుల దగ్గరకు ఒక ముఖ్యమంత్రిగా వెళ్లి క్షమార్పణలు అడగగలిగాడు. అభినందనీయుడు.
తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం
 — 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.