అప్పట్లో శ్రీ ఆదిశంకరులు మనుషులు సత్యపధములొ నడవడానికి జ్ఞాన మార్గములో నడవడానికి శివానంద లహరి అనే ఒక గొప్ప శ్లోకాలను రచించారు.
నేడు మన కబంద రాజకీయనాయకులు, కపట మీడియా ప్రజల్ని మభ్యపెట్టడానికి అజ్ఞానములో ముంచి ఉంచడానికి " శవానంద లహరి " అనే గొప్ప శోకాలను రచించారు. దానిని నేడు అన్నే రాజకీయపార్టీలు నాయకులు చాలా చక్కగా వీనుల విందుగా కను సొంపుగా దానిని పాడుతుంటే కిరాయి మీడియా నిస్సుగ్గుగా ప్రసారం చేస్తుంటే శాదిష్టు అనుయాయులు ఆనంద తాన్దవములొ మునిగి తేలుతున్నారు.
మేరా భారత్ మహాన్,
మేరా తెలంగాణా మహాన్,
మేరా ఆంధ్రా మహాన్,
హెచ్చరిక : ఈ " శవానంద లహరి" కి భారత దేశములో కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో పేటెంటు హక్కులు వైఎస్ కుటుంబానికి, తెలంగాణాలో కెసీఆర్ కుటుంబానికి దాఖలు పరచబడ్డాయి.
నేడు మన కబంద రాజకీయనాయకులు, కపట మీడియా ప్రజల్ని మభ్యపెట్టడానికి అజ్ఞానములో ముంచి ఉంచడానికి " శవానంద లహరి " అనే గొప్ప శోకాలను రచించారు. దానిని నేడు అన్నే రాజకీయపార్టీలు నాయకులు చాలా చక్కగా వీనుల విందుగా కను సొంపుగా దానిని పాడుతుంటే కిరాయి మీడియా నిస్సుగ్గుగా ప్రసారం చేస్తుంటే శాదిష్టు అనుయాయులు ఆనంద తాన్దవములొ మునిగి తేలుతున్నారు.
మేరా భారత్ మహాన్,
మేరా తెలంగాణా మహాన్,
మేరా ఆంధ్రా మహాన్,
హెచ్చరిక : ఈ " శవానంద లహరి" కి భారత దేశములో కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో పేటెంటు హక్కులు వైఎస్ కుటుంబానికి, తెలంగాణాలో కెసీఆర్ కుటుంబానికి దాఖలు పరచబడ్డాయి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.