మన భగవద్గీత లాంటి గ్రంధాలు మూఢులకు భజనమార్గం, విద్యావంతులకు జ్ఞానమార్గం, వివేవుకులకు కార్యకారణ విభాజన మార్గం లాంటివి సూచించింది.
కానీ నేడు శీను రివర్సు,
బాగా చదువుకున్నవాళ్ళు భజన మార్గం, అక్షరాస్యత లేనివాళ్ళు కార్యకారణ విభాజన మార్గం, చేతగానివాళ్ళు జ్ఞానమార్గంలో నడుస్తున్నారు.
దురదృష్టం కొద్దీ సమాజం విద్యావంతులతోనే ఎక్కువ నింపబడింది...... సువేరా
కానీ నేడు శీను రివర్సు,
బాగా చదువుకున్నవాళ్ళు భజన మార్గం, అక్షరాస్యత లేనివాళ్ళు కార్యకారణ విభాజన మార్గం, చేతగానివాళ్ళు జ్ఞానమార్గంలో నడుస్తున్నారు.
దురదృష్టం కొద్దీ సమాజం విద్యావంతులతోనే ఎక్కువ నింపబడింది...... సువేరా
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.